17, నవంబర్ 2011, గురువారం

మతి పోయిందా పరకాలా సార్?



ప్రపంచం మారుతోంది…జనాలు చదువులు నేర్చుకుంటున్నారు..ఐటీలనీ కంప్యూటర్లనీ సెల్ ఫోన్లనీ అనేక రకాల ఉద్యోగ అవకాశాలతో..
సామాన్య జనం ఓ స్థాయికి చేరుకుంటున్న సమయంలో…
రాజకీయ నిరుద్యోగి రెచ్చగొట్టుడు తో మేమెక్కడ వెనకపడిపోతామో అని మిగతా పార్టీల సన్నాసి నాయకులందరూ.. వెధవలందరూ… జనానికి ఎంతో కష్టపడి తెలంగాణా విషాన్ని సక్సస్ ఫుల్ల్ గా ఎక్కించాక…
ఈ పరకాల ప్రభాకర్ ఎవరండీ…జనాల్లో తెలంగాణా సెంటిమెంట్ లేదంటాడు?
ఈ రాజకీయనాయకులందరూ జనాల మెదళ్ళను విషపూరితం చేశారని ఈ పెద్ద మనిషికి తెలియదా??
ఈ రాజకీయులందరి బ్రతుకు తెరువు ఇప్పుడు జై తెలంగాణా అనక తప్పదని తెలీదా??టీవీ ల ముందు రంకెలేస్తున్న తెలంగాణా నాయకులకు ఇప్పుడు వెనక్కు వెళ్ళే దిక్కు లేక అరుస్తునారన్న విషయం ఈ పరకాలకు తెలియదా??
ఈ డిమాండ్లేవీ తెలంగాణా ప్రజలను ఉద్దరించడానికి కాదని…వాళ్ళ ఉనికి కోసమేననీ ఈ ఈ పరకాలకు తెలియదా??
వీళ్ళు కలుగ చేసిన భ్రమలకు వందలాది జనాలు ఆత్మహత్యలు చేసుకుంటే…ఆ నంబరు చూపించి ఈ నాయకులు ప్రతీ సారీ టీవీ ల ముందు జనాన్ని మరింత రెచ్చగొడుతున్నారని తెలియదా??మరి ఈ నాయకుల పిల్లలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోరో??వెర్రి భాగుల జనమే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారో పరకాలకు…తెలియదా??
ఉదయం లేస్తే తమ బ్రతుకు తెరువు కోసం జనం రోడ్డు మీదకు వస్తారుగానీ…ఉద్యమాలకోసం కాదని పరకాల వేరే చెప్పాలా??
ఉద్యమాలకోసం…ఆ పేరుతో వచ్చేది మన సన్నాసి రాజకీయనాయకులే కదా??ఉద్యమాల పేరుతో జనాన్ని రెచ్చగొడితే…ఓట్లూ..పదవులూ…ఓహో…ఆ భోగమే వేరుకదా…కేసీఆర్ కుటుంబాన్ని చూడండీ….ఉద్యమమ్ పేరుతో ఎంత తమాషా నడిపిస్తాడో?ఈ తతంగమంతా తెలీకనా మన ప్రభాకరుడు…అదేదో గొప్ప ఉద్యమమ్గా గుర్తించి సవాలు చేయడం??

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి