భారత దేశం తత్వవేత్తలకీ, దార్శనికులకీ, జ్యోతిష పండితులకీ పేరుగాంచిన సంపన్న దేశం అని విన్నాను కానీ రాజకీయ నాయకులు దెశ భవిష్యత్తు గురించి కాక వారి ఆయుష్ గురించీ, మరణ విధానానం గురిచి కూడా ముందే చూసి చెప్ప గలరని శ్రీ శ్రీ రా.గాం గారిని చూసి తెలుసుకున్నాను !
రాజకీయ జెనెటికల్ ఇంజినీరింగ్ లో డాక్టరేట్ తీసుకున్నట్టు వున్నారు వారు !!
(దుష్ట సమాసానికి క్షమించాలి. )
(దుష్ట సమాసానికి క్షమించాలి. )
అంత స్పష్టంగా భవిష్యత్తుని వారు ఎలా చూడ గలిగేరు?వర్తమానంలో జరిగే విషయాలే వారికి సరైన సమయంలో తెలియవే భవిష్యత్తు అంత గా ఎలా చెప్పగలిగేరు ?
అదేంటి అంటారా ?
మర్చిపోయేరా ఇంతలోనే ?
ఎంపీగా వుంటూ, అదికూడా పవర్లో వున్న పార్టీ ఎంపీ, అంతేకాకుండా ఆ పార్టీకి ఉపాద్యక్షుడుగా వుంటూ, వారి పార్టీ వారిచే భవిష్యత్ ప్రధానమంత్రి అని ఊదర కొట్ట బడే నాయకుడు అయివుండి, దేశ రాజకీయాలలో పెనుమార్పులు తెస్తుందనుకునే విషయంలో వారి ప్రభుత్వమే మంత్రి వర్గం ద్వారా పచ్చ జెండా వూపిన ఒకానొక ఆర్డినెన్స్ గురించి వారికి, రాష్ట్రపతికి ఆ ఆర్డినెన్స్ ఆమోదంకోసం వెళ్ళిన తరువాత మాత్రమే,తెలిసింది అంటే వర్తమాన విషయల మీద వారికి వున్న అవగాహన కానీ దేశం గురించి వారికి వున్నా అంకిత భావం కానీ తెలియటం లేదూ ?
అంతవరకూ వారు వారి పంజరంలో కూర్చుని రాగాలు తీసుకుంటూ కూర్చున్నారని అనుకోవాలా లేక వారికి అవేవీ అర్ధం కావు అని అనుకోవాలా?
వారి మంత్రి వర్గమే క్లియర్ చేసి పంపిన కాగితాన్ని ఆయన పబ్లిక్ ప్లాట్ ఫారం మీద నిలబడి ‘ చింపెయ్యాలి ‘ అని వాక్రుచ్చితే అదేదో బ్రహ్మండమైన విప్లవాన్ని తెచ్చినట్లు వాళ్ళ వారే వారిని పొగుడుకుని వారిని ఆకాశానికి ఎత్తేయటానిని ఆయన ఖండించక పోవటంతోనే రాగాం గారి అవగాహనా రాహిత్యానికి , రాచరికపు రాజకీయాలకి వారి అంకిత భావం తేట తెల్లం అవుతోంది .
సరే వర్తమానం గురించిన వారి అవగాహనా రాహిత్యం గురించి ప్రక్కన పెడితే భూత కాలాన్ని గురించి వారికి ఎంత తేలుసో మనం తెలుసుకునే ప్రయత్నం చెయ్యవచ్చు .
అసలే వారు భూత కాలంగురించి విపరీతంగా బధపడిపోయేరు !
ఇంతకీ ఏమిటా గతం ?
నానమ్మ హత్య చెయ్యబడింది !
నాన్న హత్య చెయ్యబడ్డాడు !
ఆమాత్రం తెలిస్తేనే మనం ఏం సూత్రీకరించగలం ?
రాగాం గారు మరి తను కూడా హత్యకి గురి అవుతానన్న నిర్ణయానికి ఎలా రాగలిగేరు ?
మర్చిపోయేరా ఇంతలోనే ?
ఎంపీగా వుంటూ, అదికూడా పవర్లో వున్న పార్టీ ఎంపీ, అంతేకాకుండా ఆ పార్టీకి ఉపాద్యక్షుడుగా వుంటూ, వారి పార్టీ వారిచే భవిష్యత్ ప్రధానమంత్రి అని ఊదర కొట్ట బడే నాయకుడు అయివుండి, దేశ రాజకీయాలలో పెనుమార్పులు తెస్తుందనుకునే విషయంలో వారి ప్రభుత్వమే మంత్రి వర్గం ద్వారా పచ్చ జెండా వూపిన ఒకానొక ఆర్డినెన్స్ గురించి వారికి, రాష్ట్రపతికి ఆ ఆర్డినెన్స్ ఆమోదంకోసం వెళ్ళిన తరువాత మాత్రమే,తెలిసింది అంటే వర్తమాన విషయల మీద వారికి వున్న అవగాహన కానీ దేశం గురించి వారికి వున్నా అంకిత భావం కానీ తెలియటం లేదూ ?
అంతవరకూ వారు వారి పంజరంలో కూర్చుని రాగాలు తీసుకుంటూ కూర్చున్నారని అనుకోవాలా లేక వారికి అవేవీ అర్ధం కావు అని అనుకోవాలా?
వారి మంత్రి వర్గమే క్లియర్ చేసి పంపిన కాగితాన్ని ఆయన పబ్లిక్ ప్లాట్ ఫారం మీద నిలబడి ‘ చింపెయ్యాలి ‘ అని వాక్రుచ్చితే అదేదో బ్రహ్మండమైన విప్లవాన్ని తెచ్చినట్లు వాళ్ళ వారే వారిని పొగుడుకుని వారిని ఆకాశానికి ఎత్తేయటానిని ఆయన ఖండించక పోవటంతోనే రాగాం గారి అవగాహనా రాహిత్యానికి , రాచరికపు రాజకీయాలకి వారి అంకిత భావం తేట తెల్లం అవుతోంది .
సరే వర్తమానం గురించిన వారి అవగాహనా రాహిత్యం గురించి ప్రక్కన పెడితే భూత కాలాన్ని గురించి వారికి ఎంత తేలుసో మనం తెలుసుకునే ప్రయత్నం చెయ్యవచ్చు .
అసలే వారు భూత కాలంగురించి విపరీతంగా బధపడిపోయేరు !
ఇంతకీ ఏమిటా గతం ?
నానమ్మ హత్య చెయ్యబడింది !
నాన్న హత్య చెయ్యబడ్డాడు !
ఆమాత్రం తెలిస్తేనే మనం ఏం సూత్రీకరించగలం ?
రాగాం గారు మరి తను కూడా హత్యకి గురి అవుతానన్న నిర్ణయానికి ఎలా రాగలిగేరు ?
1) శారీరక రుగ్మతల లాగే హత్యా మరణాలు కూడా వారసత్వంగా వస్తాయి అని ఆయన సూత్రమా? ఇది ఆయన పొలిటికల్ జెనెటికల్ సూత్రమా?
దీనితో వారేం చెప్పదలుచుకున్నారు ప్రపంచానికి ?
పై రెండు హత్యలు విపక్షాలు చేయించేయి కనుక తనకీ ఆ ప్రమాదం ఉందనా?
అది కాదు అని అందరికీ తెలుసు !
2) కాకపోతే వారిద్దరినీ హత్య చేసిన శక్తి ఏదైతే వుందో అదే తననీ హత్యచేస్తుందను కోవాలంటే అది ఒకటి కాదు రెండు అన్న సంగతి యవత్తు ప్రపంచానికి తెలుసు బహుశా రాగాం గారికి తప్ప .
లేదు తెలుసు అంటే అదేమిటో ఆయన వివరంగా చెప్పవలసిన బాధ్యత , ఆయన దగ్గరున్న సాక్ష్యాలు, వివరాలు ప్రజలముందు ఉంచవలసిన బాధ్యతా ఆయన మీద ఉన్నాయి. లేకపోతే ప్రజల ముందు అలాంటి మాటలు మాట్లాడకూడదు .
3) పొరుగు దేశాల మూలంగా తనకి ఏమైనా ప్రమాదం ఉందంటే నాయనమ్మకి నాన్నకి పొరుగు ‘దేశాల ‘మూలంగా ఏమీ జరగలేదు కనుక అదీ తప్పే. తనకే ప్రత్యేకంగా ఉందంటే భారత దేశంలో అలాంటి వారు 542 పైచిలుకున్నారు. తన ప్రత్యేకత ఏమిటిట ? శతకోటి లింగాల్లో ఓ .. లింగం అంతే కదా ? తనకంటూ ఓ పదవి వుంటే తప్ప .
అంటే వారప్పుడే ప్రధాని అయిపోయినట్లు భావించి మాట్లాడటం మొదలు పెట్టేరా ?
హా హత విధీ !!!
4) అసలింతకీ అయన రాజకీయలలో గానీ ప్రజా జీవితంలో గానీ చేసినది కానీ సాధించినది కానీ ఏమిటి ?
ఓ మనవడు , ఓ కొడుకు అవటమే అర్హత అయితే ప్రియాంకాకి కూడా అదే ప్రమాదం పొంచి వుండాలి కదా ? మరి ఆవిడ మాట్లాడదేమి ?
ఏతవాతా తేలుతున్నది ఏమిటంటే రా గాం గారు లేని దెయ్యాన్ని ఊహించుకుని మనకి చూపించే ప్రయత్నం చేసి సానుభూతి ఓట్లు సంపాదించి ( వాళ్ళ నాన్నలగా) పబ్బం గడుపుకోవాలని ఆశిస్తున్నారా?
దీనితో వారేం చెప్పదలుచుకున్నారు ప్రపంచానికి ?
పై రెండు హత్యలు విపక్షాలు చేయించేయి కనుక తనకీ ఆ ప్రమాదం ఉందనా?
అది కాదు అని అందరికీ తెలుసు !
2) కాకపోతే వారిద్దరినీ హత్య చేసిన శక్తి ఏదైతే వుందో అదే తననీ హత్యచేస్తుందను కోవాలంటే అది ఒకటి కాదు రెండు అన్న సంగతి యవత్తు ప్రపంచానికి తెలుసు బహుశా రాగాం గారికి తప్ప .
లేదు తెలుసు అంటే అదేమిటో ఆయన వివరంగా చెప్పవలసిన బాధ్యత , ఆయన దగ్గరున్న సాక్ష్యాలు, వివరాలు ప్రజలముందు ఉంచవలసిన బాధ్యతా ఆయన మీద ఉన్నాయి. లేకపోతే ప్రజల ముందు అలాంటి మాటలు మాట్లాడకూడదు .
3) పొరుగు దేశాల మూలంగా తనకి ఏమైనా ప్రమాదం ఉందంటే నాయనమ్మకి నాన్నకి పొరుగు ‘దేశాల ‘మూలంగా ఏమీ జరగలేదు కనుక అదీ తప్పే. తనకే ప్రత్యేకంగా ఉందంటే భారత దేశంలో అలాంటి వారు 542 పైచిలుకున్నారు. తన ప్రత్యేకత ఏమిటిట ? శతకోటి లింగాల్లో ఓ .. లింగం అంతే కదా ? తనకంటూ ఓ పదవి వుంటే తప్ప .
అంటే వారప్పుడే ప్రధాని అయిపోయినట్లు భావించి మాట్లాడటం మొదలు పెట్టేరా ?
హా హత విధీ !!!
4) అసలింతకీ అయన రాజకీయలలో గానీ ప్రజా జీవితంలో గానీ చేసినది కానీ సాధించినది కానీ ఏమిటి ?
ఓ మనవడు , ఓ కొడుకు అవటమే అర్హత అయితే ప్రియాంకాకి కూడా అదే ప్రమాదం పొంచి వుండాలి కదా ? మరి ఆవిడ మాట్లాడదేమి ?
ఏతవాతా తేలుతున్నది ఏమిటంటే రా గాం గారు లేని దెయ్యాన్ని ఊహించుకుని మనకి చూపించే ప్రయత్నం చేసి సానుభూతి ఓట్లు సంపాదించి ( వాళ్ళ నాన్నలగా) పబ్బం గడుపుకోవాలని ఆశిస్తున్నారా?
విషయం పూర్తిగా తెలియకుండా ఏది తోస్తే అది మాట్లాడ్దటం ఆయన రాజకీయ పరిణతా?
అపరిపక్వతకి పరాకాష్టా ?
ప్రాణానికి భయం వంశపారపర్యంగా వస్తుందన్న అపోహ నుండి రాగాం గారు బయటపడాలంటే వకటే మార్గం : అధికారం , పదవి వoశపారంపర్యంగా రావాలని ఆశించటం మానేయ్యటమే !
by jsnraoభారత దేశం తత్వవేత్తలకీ, దార్శనికులకీ, జ్యోతిష పండితులకీ పేరుగాంచిన సంపన్న దేశం అని విన్నాను కానీ రాజకీయ నాయకులు దెశ భవిష్యత్తు గురించి కాక వారి ఆయుష్ గురించీ, మరణ విధానానం గురిచి కూడా ముందే చూసి చెప్ప గలరని శ్రీ శ్రీ రా.గాం గారిని చూసి తెలుసుకున్నాను !అపరిపక్వతకి పరాకాష్టా ?
ప్రాణానికి భయం వంశపారపర్యంగా వస్తుందన్న అపోహ నుండి రాగాం గారు బయటపడాలంటే వకటే మార్గం : అధికారం , పదవి వoశపారంపర్యంగా రావాలని ఆశించటం మానేయ్యటమే !